Editorial

Tuesday, April 30, 2024

CATEGORY

Song

అన్నమయ్య కీర్తన : పెన్నా సౌమ్య గానం

ఆర్తుడను నేను ...మూర్తీ త్రయాత్మకా ... వినండి. పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు ‘ఆర్తుడను నేను’ అంటూ కరుణ రసాత్మకంగా వేడుకునే కీర్తన. గానం శ్రీమతి పెన్నా సౌమ్య. https://youtu.be/8byLIdreXek Annamayya...

బతుకమ్మ పాట – పద్మ త్రిపురారి

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల పద్మ త్రిపురారి ప్రకృతి పండుగ ఉయ్యాలో సంస్కృతే చాటంగ ఉయ్యాలో సౌభాగ్యమిచ్చేటి ఉయ్యాలో సల్లని బతుకమ్మ ఉయ్యాలో జగతి సిగలోన ఉయ్యాలో వెలిగినే బతుకమ్మ ఉయ్యాలో తొమ్మిది సద్దులు ఉయ్యాలో తీరు తీరున పెడుదురూయ్యాలో చింత పులుపు సద్ది ఉయ్యాలో చెంత చేరి ఇద్దు...

తెల్లని జాబిలిపై ఎవరో : దేవులపల్లి లలిత గీతం

తెల్లని జాబిలిపై ఎవరో నల్లని ముసుగది వేసేరో “తెల్లని జాబిలిపై ఎవరో” అంటూ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన లలిత గీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం స్వర కల్పన చేయగా శ్రీమతి పెన్నా సౌమ్య...

బొడ్డెమ్మల పున్నెం – పాట

అశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రుల వేడుకలతో జరిగేది బతుకమ్మ పండుగ. పాడ్యమికి ముందు భాద్రపద బహుళ పంచమి నుంచి తొమ్మిది రోజులు, మహాలయ అమావాస్య వరకు జరుపుకునేది బొడ్డెమ్మ...

“కంటి నేను కలలోనా…” : పెన్నా సౌమ్య గానం

https://youtu.be/axN38DK_ZSw కన్నుల వైకుంఠము తెలుపు గీతం కన్నుల వైకుంఠము తెలుపు గీతం స్వామి దర్శనంతో పొంగిపోయిన భక్తురాలు “పర్వదినం కదా ఈనాడు” అంటూ తన ఆనందాతిశయాన్ని ఆర్ద్రంగా పంచుకున్న తీరుకు నిదర్శనం ఈ భక్తి...

మంగ్లీ ‘గణపతి పాట’ రాసింది – ‘బుల్లెట్ బండి” ఫేం లక్ష్మణే!

మంగ్లీ 'గణపతి' పాట మళ్ళీ హిట్. ఈ పాట రాసింది 'బుల్లెట్ బండి' ఫేం లక్ష్మణ్ కావడం విశేషం. వినండి...tRENDINGలో ఉన్న మరో పాప్యులర్ లిరిక్... కందుకూరి రమేష్ బాబు 'బుల్లెట్ బండి' పాట తర్వాత కవి...

టీచర్స్ డే ప్రత్యేకం : వి. వసంత పాట

  ఈ గేయం త్రిపురారి పద్మ విరచితం - వసంత గళం పలుకు నీరాజనం... ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవులకిదే నిండు అభివాదం...తెలుపు టివి ప్రత్యేకం...

కృష్ణాష్టమి ప్రత్యేకం : అలక మానరా కన్నా…

కళ్ళ ముందర దృశ్యం కట్టేలా రాసిన ఈ అనురాగ గీతం తల్లి ప్రేమకు నిదర్శనం. దేవకీ యశోదల మేలుకలయికలా ఈ గీతాన్ని కవయిత్రి కుంటముక్కల సత్యవాణి రాయగా పెన్నా సౌమ్య అద్భుతంగా ఆలపించారు. విని...

కృష్ణాష్టమి గీతం : పెన్నా సౌమ్య గానం

https://youtu.be/2g1fhtOJNVs పారిజాత సుమ హారికలు కవయిత్రి, ఉపాధ్యాయురాలు శ్రీమతి త్రిపురారి పద్మ రాయగా శ్రీమతి పెన్నా సౌమ్య ఆలపించిన ఈ గీతం కృష్ణాష్టమి ప్రత్యేకం.

బడి పిల్లలు – శుభాకాంక్షలు తెలుపు గేయం

కరోనా కారణంగా బడికి దూరమైనా పిల్లల ఆయురోరాగ్యాలను కాంక్షిస్తూ... "బడిలో గువ్వలు...గుడిలో దివ్వెలు...అమ్మ చేతి బువ్వలు" అంటూ పిల్లలపై ఎంతో హృద్యంగా రాసిన గేయం ఇది. రచన శ్రీ కయ్యూరు బాల సుబ్రహ్మణ్యం. గానం...
spot_img

Latest news