Editorial

Sunday, May 12, 2024
Audio Columnభరతమాతకు వందనం - మీగడ రామలింగస్వామి పద్యం

భరతమాతకు వందనం – మీగడ రామలింగస్వామి పద్యం

మహోన్నతమైన మన మాతృభూమి ఘనతను పలు విధాలా స్మరించుకుంటూ కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంటూ  సాగే ఈ పద్యం  ప్రాత స్మరణీయంగా పాడుకోవడం గొప్ప ఉత్తేజాన్నిస్తుంది. ఇది మీగడ రామలింగస్వామి గారి రచన

శీర్షిక నిర్వహణ కోట పురుషోత్తం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article