Editorial

Monday, May 20, 2024

TAG

Telangana

Tamilisai Soundararajan & గుదిబండ వ్యవస్థ – జిలుకర శ్రీనివాస్ సూటి విమర్శ

గవర్నర్లు చాలామంది తమను నియమించిన పార్టీ ప్రతినిధులుగా వ్యవహరించడం చూశాము. తమకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం చూశాము. ఇప్పుడు తెలంగాణ గవర్నరు బిజెపి నాయకురాలిగా ప్రవర్తించడం ఆ...

…అందరూ కలవాలి : మల్లు స్వరాజ్యం గారికి అదే సరైన నివాళి – టి ఎం ఉషా రాణి

వారు అనేక సందర్భాలలో కమ్యూనిస్ట్ మహిళలు అందరూ తలోదారి అయి పోయామనీ, ఇందుకేనా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మేము పార్టీ లో పనిచేసింది అని ఆవేదన చెందేవారు టి ఎం ఉషా రాణి...

పుట్టినరోజూ పట్టాభిషేకమూ : తెలుపు సంపాదకీయం

నిజానికి ఆయన గమ్యాన్ని ముద్దాడారు. ఉద్యమకారులను దగ్గర చేసుకుంటే రెండు మూడు దశాబ్దాలు సైతం వారిదే అధికారం. కానీ అయన ఆ దిశలో లేరు. గమనించే మూడ్ లో లేరు కందుకూరి రమేష్ బాబు  ముఖ్యమంత్రి కేసిఆర్...

ప్రధాని క్షమాపణలు చెప్పాలి : ఫోరం ఫర్ తెలంగాణ’ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్

ప్రధాని చేసిన వ్యాఖ్యలు అవివేకం, అనాలోచితం, అసంబద్ధం...తక్షణమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని తెలంగాణా సమాజానికి ప్రధాని క్షమాపణలు చెప్పాలని ఫోరం ఫర్ తెలంగాణా రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను,...

Open letter to CM KCR : పది కోట్లతో ‘భరత్ భూషణ్ ట్రస్ట్’ కై కెసిఆర్ గారికి వినమ్ర విజ్ఞప్తి

ఇటీవల కన్ను మూసిన ఛాయా చిత్రకారులు శ్రీ భరత్ భూషణ్ గారి పేరిట ఒక ట్రస్టు నెలకొల్పి వారి గ్రంధాలను అచ్చువేయడం, ఒక శాశ్వత గ్యాలరీ నెలకొల్పి వారి చిత్రాలను మహత్తరంగా ప్రాచుర్యంలోకి...

తెలంగాణ ఏర్పాటుపై మోడీ విద్వేషం : ఆ వ్యాఖ్యలేమిటి? – ఎస్ కె జకీర్ అడుగు

https://www.facebook.com/sk.zakeer.37/videos/283587133871629/ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంశంలో రెండు రాష్ట్రాలు నష్టపోవడం సంగతి అన్న అంశం పక్కన పెడితే కాంగ్రెస్ హయంలో ఏర్పాటైన తెలంగాణా రాష్ట్రం పట్ల ప్రస్తుత బిజెపి ప్రధాని మోడీ పలుసార్లు బాహాటంగా అసహనాన్ని...

సంక్రాంతి కథనం : ప్రయోజనకారిగా ‘రైతు బీమా’ – రూపశిల్పికి అభినందనలు తెలుపు

సంక్రాంతి సందర్భంగా ‘రైతు బంధు’ సంబరాల ఎలా సాగుతున్నా కూడా ఒక అంశంలో ప్రభుత్వ చర్యను అభినందించాలి. అది రైతుల జీవిత బీమా పథకం.  మృతుల కుటుంబాలకు ఇది చీకట్లో చిరు దీపం....

GO 317 : ప్రభుత్వ పంతానికి 9 మంది ఉపాధ్యాయుల బలి – TPTF పత్రికా ప్రకటన

  ఇప్పటిదాకా ప్రభుత్వ పంతానికి తొమ్మిది మంది ఉపాధ్యాయులు బలి కావడం పట్ల TPTF తీవ్ర ఆందోళన చెందుతూ తక్షణమే జి.ఓ. 317 విషయంలో బాధిత ఉపాధ్యాయుల, ఉద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించడానికి కమిటీ వేసి...

ముఖ్యమంత్రికి ‘విడో టీచర్ల’ విజ్ఞప్తి : జివో 317 ప్రకారం పోస్టింగులకై డిమాండ్

ఇటీవలి ఉద్యోగ బదిలీల్లో ప్రాధాన్యతకు నోచుకోని ‘విడో టీచర్లు’ జిఓ 317 ప్రకారం తమకు సజావుగా పోస్టింగుల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖా మంత్రి సబితా...

ఇదే కలవరింత : సింప్లీ పైడి

మూడు రోజులు కాదు డాక్టర్...వారం నుంచి ఇదే కలవరింత!! పైడి శ్రీనివాస్ గారి పరిచయ కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేసి చదువగలరు

Latest news