Editorial

Saturday, May 11, 2024
ప‌ద్యంనేటి పద్యం అమ్మకు అంకితం

నేటి పద్యం అమ్మకు అంకితం

 

నిర్వహణ కోట పురుషోత్తం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ప్రతిరోజూ ఒక పాట పాడి పంపిస్తున్నారు.

mother

ఈ రోజు మీరు వింటున్న నేటి పద్యం కోట పురుషోత్తం స్వీయ రచన. ఇది వారి మాతృమూర్తి లక్ష్మమ్మ స్మృతిలో ఆ తల్లికి ఈ బిడ్డ అర్పించిన నీరాజనం. పద కవితా కృతజ్ఞతాభివందనం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article