Editorial

Sunday, May 12, 2024
Audio Columnనేటి పద్యం - ఏరాసు అయ్యపురెడ్డి

నేటి పద్యం – ఏరాసు అయ్యపురెడ్డి

 

నిర్వహణ కోట పురుషోత్తం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం మనకు పాడి పంపిస్తారు.

మీరు వింటున్నది ఏరాసు అయ్యపురెడ్డి రచన

More articles

1 COMMENT

  1. అద్భుతమైన రచన

    మరియు కోట పురుషోత్తం గారు గానం అద్భుతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article