Editorial

Friday, May 3, 2024
శాసనంగోనుగుంట్ల శాసనం తెలుపు

గోనుగుంట్ల శాసనం తెలుపు

Shasanam
అక్టోబర్ 13 వ తేదీ

క్రీ.శ 1510 అక్టోబర్ 13 వ తేదీనాటి గోనుగుంట్ల (ప్రకాశంజిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో కొండవీడు ప్రాంతాన్ని కొండమరుసయ్య పాలిస్తూ కొచ్చెర్లకోట కటకాన్ని సూర్నాయని కొడుకు అబ్బానాయనికివ్వగా ఆయన తమకు చెల్లివచ్చే గోనుగుంటలోని అమరేశ్వరదేవర నైవేద్యం అమృతపళ్ళకు గోనుగుంటలోని కొన్ని పొలాలపైవచ్చే ఆదాయాన్నిచ్చినట్లుగా చెప్పబడ్డది.

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article