Editorial

Sunday, May 12, 2024
ప‌ద్యంతండ్రికి నీరాజనం - ఎన్.వి.ఎల్.ఎన్. ఆచార్యుల పద్యం

తండ్రికి నీరాజనం – ఎన్.వి.ఎల్.ఎన్. ఆచార్యుల పద్యం

 పితృమూర్తి ఘనతను కొనియాడుతూ “తండ్రికెవ్వారు సరిరారు ధరణిపైన” అంటూ శ్రీ ఎన్ వి ఎల్ ఎన్ ఆచార్యులు రచించిన పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం.

ఇది తెలుపు టివి సమర్పిస్తున్న యాభై మూడవ పద్యం.
పురుషోత్తం గారు గానం చేసిన మిగితావన్నీ వినడానికి పద్య సంపదపై క్లిక్ చేయగలరు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article