Editorial

Thursday, May 1, 2025
శాసనంగోరువంకలపల్లి శాసనం

గోరువంకలపల్లి శాసనం

నేడు సెప్టెంబర్ 9 వ తేదీ

క్రీ.శ 1293 సెప్టెంబర్ 9 వ తేదీనాటి గోరువంకలపల్లి రాగిరేకులలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో చెఱకు (ఇక్షు వంశం)రెడ్డి వంశస్థుడైన రాజరుద్రసేనాని గయాశ్రాద్దం నిర్వహించిన బ్రాహ్మణులకు గోరువంకలపల్లి గ్రామాన్ని ధారాపూర్వకంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ఏ.పి.జి.ఎ.యస్ 6,pp 98ff].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article