Editorial

Monday, May 13, 2024

CATEGORY

ప‌ద్యం

మహాకవి మహోన్నత పద్యమిది

ఆచరించని నీతులు బోధించకుండా పరిమిత జీవనం గడిపే ఒక సామాన్యుడి జీవన విలువలను, అతడి తాత్వితను చక్కగా విశదం చేస్తూ అసలైన విశ్వ నరుడి లక్షణాలను విడమర్చి చెప్పే గొప్ప పద్యమిది. రచన మహాకవి...

తండ్రులను దలచి రెండు పద్యాలు – శ్రీ కోట పురుషోత్తం

నేడు పితృ దినోత్సవం తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ...

బట్టతల గల్గువాడే భాగ్యశాలి

  బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అంటారు గానీ అంతకన్నా ముఖ్యం టెస్టోస్టిరాన్‌లో మార్పులే అని అమెరికన్ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్...

మంత్రం దండంగా ఒక పద్యం

  మట్టిలో మాణిక్యాలను వెలికితీసే మంత్ర దండమేది? బ్రతుకును దుర్భరం చేసే పాపిష్టి రాతను తొలగించు మంత్రం దండమేది? అంటూ శ్రమ గౌరవాన్ని, దాని ఆవశ్యకత పిల్లల మనస్సులో నాటుకునేలా, వారి బాధ్యతను గుర్తింపజేసి...

బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ…

  తల్లిగా లాలించి... తండ్రిగా నడిపించి... గురువుగా మనసులో భరువు దించి... నిశ్శబ్ద మిత్రుడై నీడగా వెన్నంటి... బ్రతుకు శూన్యంబుగా పలకరించిన వేళ భాసటగా నిలిచి బాట జూపే పుస్తకం గురించి రాసిన సీస...

చదువు విలువ తెలుపు పద్యం

  వీధి బాలుడి దుస్థితిని కళ్ళకు కడుతూ, ఎటువంటి  పరిస్థితులలోనైనా మనిషి ఎదురీది బతుకుతున్న వైనాని చాటి చెబుతూ, మనసు అడుగు నుంచి సమాజపు స్థితిగతులు ఎలుగెత్తి పాడుతూ, విద్యార్థులను చదువు వైపు మరల్చే...

ఉపాధ్యాయులకు వందనం

  భావి భారత పౌరులను తయారు చేసే నిర్మాతలు ఉపాధ్యాయులు. వారి సమున్నత కృషిని కొనియాడే అపురూప పద్యం ఇది. రచన. శ్రీ ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన...

గడ్డి పూవు ఓదార్పు – ఈ ఆదివారం స్ఫూర్తి పద్యం

  గడ్డి పూవుపై ఆముదాల మురళి గారు రచించిన ఈ అపురూప పద్యం వినండి. ఈ రచన ఆ పూవు  ఘనతను చెప్పడం మాత్రమే కాదు, కష్ట సుఖాల్లో మునిగి తేలే మానవుడికి ఒకానొక...

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఘనత స్మరణ నేటి పద్యం

    శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిపై గుత్తి జొలదరాశి చంద్రశేఖర్ రెడ్డి రాసిన సీస పద్యం ఇది నిర్వహణ కోట పురుషోత్తం సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు...

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పద్యం

  రచన కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి నిర్వహణ కోట పురుషోత్తం సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో...
spot_img

Latest news